రానున్న పార్లమెంట్ ఎన్నికల కు సర్వం సిద్ధం చేయాలని, ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలు ప కడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల అధికారి వికాస్రాజ్ అన్నారు.
ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా Collector Harish హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఫ్లైయింగ్ స్కాడ్, సర్వేలెన్స్ బృ�
నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉన్నదని రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలన డైరెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
వెట్టిచాకిరి విముక్తి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ నారాయణరెడ్డి కొనియాడారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆ�
రెగ్యులర్గా ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రైవేట్ ద
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చెరువులకు మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి వెల్లడించారు. నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగ
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆరు విభాగాల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావ
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసి�
మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.30 లక్షల లోపు నిధులతో చేపట్టే పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో�
పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అంటున్న వారిని కూడవెల్లి వాగులో ముంచితే నీళ్లు పారుతున్నది లేనిది తెలుస్త�