అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని కరీంనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ గోపి స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�
మునుపెన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా జలమే కనిపించింద�
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగ ఉండాలని, లోతట్టు ప్రాంతాలతోపాటు జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ నూతన కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.
గీసుగొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామాన్ని గురువారం కలెక్టర్ బీ గోపి సందర్శించారు. గ్రంథాలయం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 54 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భూ సంబంధిత సమస్యలపై 28 ఫిర్యాదులు అందాయి. అలాగే ఎంజీఎంకు సంబంధించిన 3,
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలనచిత్ర , రంగస్థల అభివృద్ధి సంస్థల సౌజన్యంతో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఈనెల నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, నాటక రజతోత్సవాలు-2023 నిర్వహించనున్నట్లు ని�
ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ భూమి హక్కు పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ బీ గోపి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోడు భూమ�