SR కళ్యాణమండపం | ఓటిటి హవా కనిపిస్తున్న ఈ సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన ఓ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుంది. ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తూ కరోనా సమయంలోనూ ఖతర్నాక్ కలెక్షన్స్ తీసుకొస్తుంది. అదే SR కళ్యాణమండపం.
తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన సినిమా బాహుబలి. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి సంచలన సినిమా విడుదలై జులై 10, 2021కి సరిగ్గా ఆరేళ్లైపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపించిన బాహుబల
తెలుగు ఇండస్ట్రీ స్థాయితో పాటు మార్కెట్ ను కూడా తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టిన సినిమా బాహుబలి. తొలి భాగంతోనే 400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన రాజమౌళి.. రెండో భాగంతో దాన్ని మించి మాయ చేసాడు. ఈ సినిమా �
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఖుషీ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి విశేషాలను ఇప్పుడు పంచుకున్నా�
చూస్తుండగానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలై రెండు వారాలు గడిచిపోయాయి. సరిగ్గా 14 రోజుల కింద ఎప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైంది వకీల్ సాబ్. కరోనా సెకండ్ వేవ్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయంలో పవన్ సినిమా �
వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఎప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కరోనాతో పోటీ పడి మరీ కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్ గా బాక్సాఫీస్ ను కుమ్మేసాడు పవన్ కళ్యాణ్.
అనుకున్నట్లుగానే కరోనా వైరస్ ను కూడా పవన్ కళ్యాణ్ సినిమా పక్కనబెట్టేసింది. తొలిరోజు ‘వకీల్ సాబ్’ సంచలన వసూళ్లు సాధించింది. ఈ చిత్ర తొలిరోజు వసూళ్లు కాస్త ఆలస్యంగా బయటికి వచ్చాయి. అన్ని ఏరియాల్లోనూ మంచి �
న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్య
ఆర్ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ.. చావు కబురు చల్లగా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి విజయం అందిస్తుందని చాలా నమ్మాడు. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావు కబురు చల�
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజ
బాహుబలి 2 తర్వాత అనివార్య కారణాలతో నాలుగేళ్ళ పాటు బ్రేక్ తీసుకున్నాడు రానా దగ్గుబాటి. ఈయన నుంచి ఇప్పుడు వచ్చిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మాన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో పాటు తమిళం, హిందీలోనూ ఒకేరో
నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. కలర్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ర�