న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్య
ఆర్ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ.. చావు కబురు చల్లగా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి విజయం అందిస్తుందని చాలా నమ్మాడు. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావు కబురు చల�
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజ
బాహుబలి 2 తర్వాత అనివార్య కారణాలతో నాలుగేళ్ళ పాటు బ్రేక్ తీసుకున్నాడు రానా దగ్గుబాటి. ఈయన నుంచి ఇప్పుడు వచ్చిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మాన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో పాటు తమిళం, హిందీలోనూ ఒకేరో
నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. కలర్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ర�