సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్య�
మధిర మండలంలోని ఆతూరు గ్రామం వద్ద ఉన్న సాయిబాలాజీ కోల్డ్స్టోరేజ్లో విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదం రైతుల కష్టానంతా అగ్గిపాలు చేసింది. కోల్డ్స్టోరేజ్లో నిల్వ ఉంచిన 28వేల మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయ
కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ గ్రామ సమీపంలో మధ
కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ సమీపంలో మధిర - �
Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు �
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మునిసిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఇల్లెందులో కోల్డ్స్టోరేజ్.. ఈ మాట వినగానే తెగ సంబురపడేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ రైతులే. వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్న ఈ ప్రాంతంలో కోల్డ్స్టోరేజ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోత
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జగయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గిడ్డంగి మొత్తానికి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొంతకాలంపాటు కోల్డ్స్టోరేజీలోనే ఉంచాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరల పరిస్థితి రెండు రోజులుగా చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నది. సాధారణంగా మిర్చి ధర కంటే కోల్డ్ స్టేరేజీలలో నిల్వ చేసిన పంటకే మంచి ధర పలికేది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీజన్లో పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో తేజారకం పంటకు మంచి డిమాండ్ పలికింది.
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాల్లో సగానికి పైగా బస్తాలు కోల్డ్స్టోరేజీలకే తరలుతున్నాయి. ఏటా సీజన్ పూర్తయినా కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యంలో కనీసం సగం కూడా నిండేది కాదు.