రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్
చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్�
నగరంలో ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో జూపార్క్లోని వన్యప్రాణులు తట్టుకోలేక పోతున్నాయి. అందరిని తన రాజా ఠీవీతో భయపెట్టే పెద్దపులి సైతం చలి కారణంగా గదిలోని ఓ మూలకు చేరి న�
చలి తీవ్రత పెరగడంతో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు, ఇతర జీవులు వణికిపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.వెచ్చదనం కోసం ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు.చలినుంచి రక్షణకు ఉన్న�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురో జుకూ పెరుగుతున్నది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్పల్లిలో 8.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో గజగజ వణుకు మొదలైంది. చిన్నారులు, వృద్ధులు ఇంకాస్త వణికి పోతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటలకు వరకు చలి