Cognizant | ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు (Salary Hikes) ప్రకటించింది.
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుతేడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై మంచి పట్టున్న ఉద్యోగులను రిక్రూట్ చ
కాగ్నిజెంట్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) హెడ్గా శైలజా జోస్యుల నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన శైలజకు టెక్నాలజీ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ గుర్రుమన్నది. వాణిజ్య రహస్యాలు బహిర్గతం చేసినందుకుగాను ఇన్ఫోసిస్పై అమెరికా ఫెడరల్ కోర్టులో కాగ్నిజెంట్ దావా దాఖలు చేసింది.
KTR | రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని మాటల దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనిపిస్తుందని ప్రశ్నించారు. ఎటు చూసినా రేవంత్
Cognizant - Microsoft | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. జనరేటివ్ ఏఐ, కోపైలట్స్ టూల్స్ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని తెలిపింది.
టీసీఎస్ బాటలోనే కాగ్నిజెంట్ పయనించింది. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలుకుతున్నట్లు, ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు ఈ-�
Cognizant-Income Tax | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్ కల్పించింది. ఆదాయం పన్ను బకాయిల చెల్లింపునకు సంస్థ డిపాజిట్లను లిక్విడేట్ చేస్తూ ఆదాయం పన్ను విభాగం విధించిన ఆదేశాలపై స్టే విధి�
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవల 3500 మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్పై దృష్టి సారించింది.
త్వరలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజంట్ సీఈవో రవి కుమార్ తెలిపారు. దీంతో పాటు 110 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను కూడా తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పలు కాగ్నిజెంట్ కార్యాలయాల
Cognizant : కాగ్నిజెంట్ కంపెనీ 3500 మంది ఉద్యోగులను తీసివేయనున్నది. తాజాగా ఆ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆపరేషన్స్ శాఖపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.