Botsa Satyanarayana | విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని వెల్లడించాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Employees Tranfers | ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు చేపట్టగా , తాజాగా ఉద్యోగుల బదిలీల పై దృష్టిని సారించింది.
సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.
Nepal government | నేపాల్ సంకీర్ణ సర్కారులో అప్పుడే ముసలం మొదలైంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధినేత పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటై సరిగ్గా రెండు నెలలైనా పూర్తికాకముందే
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. మంగళవారం అర్ధరాత్రితో గడువు ముగియడంతో ఇక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరనే విషయం స్పష్టమైంద�