పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రించేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జేఈఈ, నీట్, ఎప్సెట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న శిక్షణ సంస్థలను కట్టడిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ�
Narayana Murthy | కోచింగ్ క్లాసెస్ (coaching classes)పై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) కీలక వ్యాఖ్యలు చేశారు. కోచింగ్ సెంటర్లపై (coaching centres) తనకు నమ్మకం లేదన్నారు.
అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై (Coaching Centres) ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. అనుమతి లేకుండా సెల్లార్లు, మేస్మెంట్లలో నడుస్తున్న పది కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీలను మూసివేసింది. నిబంధనలక�
coaching centres | వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ (Raus IAS Study Circle) బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర�
వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్�
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూ�
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా జారీచేసిన గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ గ్రూప్-2 షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సుమారు 6 నెలల ముందే పరీక్ష తేదీల�
నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం తనిఖీలు నిర్వహిస్తున్నది. పద్మారావునగర్, అమీర్పేట, అశోక్నగర్ ఆర్టీసీ క్రాస్రోడ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలలో వారం రోజులుగా �