TGPSC | టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే �
Sridhar Babu | పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీ
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రాజిందర్నగర్ ఘటన అరంతరం ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
Jagdeep Dhankhar | సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్�
RS Praveen Kumar | ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ... కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కు�
దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
‘100 శాతం సెలక్షన్ లేదా 100 శాతం జాబ్ గ్యారంటీ లేదా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల క్వాలిఫై గ్యారంటీ’ అంటూ ప్రకటనలు చేయకూడదని కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని గురువారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న సుమారు 70 మందిపై బేగంబజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోట నగరంలో గత నాలుగేండ్లలో 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. గత ఏడాదిలోనే కోచింగ్ సెంటర్లలో 15 మంది మరణించారని ఇ
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో పెను విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తిని నష్టపరిచారు. అయితే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ప్రస్�
ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ట
షాబాద్ : వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ తెలంగాణ ప్రభుత్వం వివిధ శిక్షణ కోర్సుల కింద ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పేరొందిన సంస్థల ద్వారా అందించేందుకు అర�
పాట్నా: బీహార్లో జూలై ఆరవ తేదీ తర్వాత విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రుల అనుమతి అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు వారిగా క్లాసులను నిర్వహిం�