కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ
ఎన్నో ఏండ్లుగా ఆంధ్ర, రాయలసీమ యాసల్లోనే కుప్పలుతెప్పలుగా సినిమాలు వస్తున్న తరుణంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రెండ్ మారి.. సినిమాలు తీసే విధానం మారిపోయింది. ఎంతలా అంటే ప్రతీ సినిమాలో తెలంగాణ బ�
తెలంగాణ అభివృద్ధి చూసి ఇంత అక్కసు కేసీఆర్ పాలనను చూసి కండ్లల్లో నిప్పులు మన గుండెల్లో గునపాలు దింపుతున్నారు పార్లమెంట్లో అసహ్యంగా మాట్లాడారు తెలంగాణకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే విశ్వాసం కల్పించాల
యాదాద్రి : మార్చి 28న స్వయంభువుల దర్శనం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకనుగు ణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం, వీవీఐపీ భవనాలు ప్రార�
మంచాల : దళితులు ఆర్థికంగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నాడని టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏర్పుల చంద్రయ్య అన్నారు. సోమవారం మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ మం�
షాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఎమ్మెల్యే రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి దళితబంధు పథకం అమలు చేయ�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
వికారాబాద్ : వ్యవసాయానికి చేయుతనిచ్చి రైతులను నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోన
వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్�
స్టేషన్ ఘన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాబోవు ఎన్నికల నాటికి ప్రతి రైతుకు చేరేలా వ్యవసాయ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. సో�
సిద్దిపేట అర్బన్ : ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఇంటర్ విద్య జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర�
నిజాంసాగర్ : దళిత బంధు పథకం ద్వారా దళితులు బాగుపడితే ముందుగా సంతోషించేది ముఖ్యమంత్రి కేసీఆరేనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. నిజాంసాగర్ మండలాన్ని దళితబంధులో పైలెట్ మండలంగా ఎంపిక చేయడం
సిరికొండ : పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తే కేసీఆర్ను ఆదివాసీలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆదివాసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వనున్నట