ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయంజలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విద్యపై అత్�
ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) అన్నారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో చ�
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వైకుంఠ ధామాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ. 200 కోట్లు ప్రతిపాదించింది. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో వీటిని నిర్మిస్తారు. ప్రహరీ, విద్యుత్ దీపాలు, మ�
హైదరాబాద్ : పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో ఆలయాన్ని పునఃప్రారంభం చేసుకునే అవకాశ�