CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.
CM Vijay : తమిళనాడు రైతులకు సీఎం విజయ్ శుభవార్త చెప్పారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్పై అభ్యంతరకర కాంటెంట్ను ప్రచారం చేస్తున్న ప్రైవేట్ఉద్యోగిని అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని సూలూరులో జరిగిన పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు అంశంలో ప్�
TVK Set For Rajya Sabha Entry | తమిళనాడులో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే, రాజ్యసభలో ప్రవేశానికి సిద్ధమైంది. ఆ పార్టీ ఒక స్థానం దక్కించుకోనున్నది. రాజ్యసభలోని 26 స్థానాలకు ఎన్నికలు జరుగనున్
CM Vijay | పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్యపై తమిళనాడు సీఎం (Tamil Nadu CM) విజయ్ (Joseph Vijay) స్పందించారు. ఇలాంటి అమానవీయ ఘటనలను సహించేది లేదని అన్నారు. శుక్రవారం వెలుగుచూసిన దారుణ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్ప
Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ
Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది.
నటుడు విజయ్ నేతృత్వలోని తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. పా
Amma Canteens | తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వాటిని పునరుద్ధరించాలని, న్యాణమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
CM Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్(TN Chief Minister)తో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Hasan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Ministers portfolios | తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను శనివారం కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
CM Vijay : తమిళనాడులో కీలక పథకాల అమలుపై సీఎం విజయ్ దృష్టిపెట్టారు. త్వరలోనే కళైంగర్ ఉరిమయ్ తోగాయ్ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 వారి అకౌంట్లలో జమ చేస్తామన్నారు.