గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రేస్ ఫార్ములాను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి, ప్రతి ఏడాది రూ.700కోట్లు సమకూర్చే ఆదాయానికి గండికొట్టిన ఈ- రేస్ కేసులో రేవంత్రెడ్డిని ఏ1గా చేర్చాలని ఆలే�
‘ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆటో డ్రైవర్ల అసెంబ్లీని ముట్టడి కార్యక్రమంలో భాగంగ�
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారనే కుట్రతోనే రేవంత్రెడ్డి.. కేటీఆర్పై అక్రమ కేసు పెట్టించారని బీఆర్ఎస్ కౌన్సిలర్ గోపాల్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడ�
హైదరాబాద్ నగరానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిత్యం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు పెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికా
ఫార్ములా-ఈ రేస్ కేసులో అణాపైసా అవినీతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందన్నారు. ప్రొసీజర్ కరెక్ట్గా లేదని మాత్�
తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు స మాచారం.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం.. ప్రభుత్వ ప్రభ క్రమంగా మసకబారుతుండటం.. అసెంబ్లీ వేదికగా ఇరుకున పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ రేస్ను తెరమీదిక�
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినం. ఇందుకోసం 55 కోట్లు చెల్లించినం. ఈ మొత్తం ముట్టినట్ట
సర్వమత సమానత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణలో పండుగల వేళ నిరుపేదలూ సంతోషంగా ఉండాలని, ఉన్నత వర్గాల ప్రజలతోపాటు పేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలని గత కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించి�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోవడంతో వస్తున్న ప్రజ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేయడానికి అంగీకరించిన సీఎం రేవంత్కి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
తన కష్టార్జితంతో 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికతో గురువారం ‘నమ�