ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్
పల్లెల నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచ�
ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పైనా, అటు నటుడు నాగార్జున కుటుంబంపైనా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడ�
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నిప్పులు చెరిగారు. వర్గీకరణ తీర్పును అమలుచేయకుండా పోస్టింగ్
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సీజన్ నుంచే సన్నవడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొ�
గ్రూప్ 1పై సీఎం రేవంత్రెడ్డి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడార�
మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్ర�
‘తప్పు చెయ్. దానిని కప్పి పుచ్చుకోవడానికి అంతకన్నా పెద్ద తప్పు చెయ్'- ఇదీ గత పది నెలలుగా సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న పాలసీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలి�
ఏండ్ల తరబడి నివాసముంటున్న ఇల్లునొదిలి వెళ్లిపోతే రూ.25వేల పారితోషికం ఇస్తాం.. అనే ప్రకటన ఎప్పుడైనా విన్నా రా? చూశారా? మూసీ నిర్వాసితులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న దసరా ఆఫర్ ఇది. ఈ మేరకు హైదరాబాద్ �