అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తాను�
శంషాబాద్ రూరల్ : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య రూ. 2 లక్షల చెక్కుతో పాటు పలువురు బాధిత కుటుం
సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర�
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు. సోమవారం కా�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడానికి అధికారులు నిస్వార్థంగా కృషి చేయాలని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. టోలిచౌకి డి
వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ అనుపమనగర్కు చెందిన రామచంద్రరావు గుండె సంబంధ సమస�
ఎల్బీనగర్ : పేదలకు అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. ఆదివారం కర్మన్ఘాట్కు చెందిన శంకరయ్యకు రూ. 14 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు�
గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయనిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్
గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయ నిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపుకార్యాలయం వద్ద ఏ
మెహిదీపట్నం : ప్రజలకు ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టోలిచౌకికి చెందిన ఎండీ ఖాదీర్ �