ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజ
అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నార
పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు...
బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చిత�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియ
ఆయనో ఎమ్మెల్యే. ఓ వివాహంలో యువతిని చూడగానే మైమరిచిపోయారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేశారు. డబ్బులు వెదజల్లడం కూడా చేసేశాడు. అంతే కాకుండా ఓ యువతితో డ్యాన్స్ కూడా చేసేశారు. ఆ యువతిని చూడగానే.. ఇవన్నీ చ�
కేంద్రానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఝలక్ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సుకు నితీశ్ గైర్హాజరయ్యారు. తనకు బదులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని ఈ సమావేశానిక�
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో బాంబు దాడి జరిగింది. అయితే సీఎం నితీశ్ క్షేమంగానే ఉన్నారని పోలీసులు ప్రకటించారు. నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నార�
తనకు అధికారం, పదవులపై ఏమాత్రం ఆశల్లేవన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ తుడిపెట్టుకుపోవడానికి కారకులెవ్వరో అందరికీ తెలుసని చు�