అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్ ఈ నెల 9వ తేదీన పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ జంట వివాహానికి మహాబలిపురంలోని మహబ్ హోటల్ వేదిక కానుంది. వీరిద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు �
చెన్నై, ఫిబ్రవరి 14: ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం సెబీకి పంపడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా
ప్రారంభించిన సీఎం స్టాలిన్ తెలంగాణ పథకమే ప్రేరణ చెన్నై, జనవరి 13: సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ �
తమిళనాడు అఖిలపక్షం తీర్మానం సమావేశం నుంచి బీజేపీ వాకౌట్ చెన్నై, జనవరి 8: తమిళనాడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి నీట్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఐక్య పోరాటం చేయాలని రాష్ట్రంలోని రాజకీయ పార�
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైవానర్ అరంగంలో శనివారం ఆడంబరంగా నిర్వహించారు. సీఎం ఎంకే స్టాలిన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ,
Tamil Nadu: Schools closed in 20 districts after heavy rains | తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20 జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం రాష్ట్ర
చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనైవారి ముట్టల్ జలపాతం వద్ద వరద నీటి ప్రవాహం ఒక్కసారిగిగా పెరింది. దీంతో ఒక తల్లి తన బిడ్డతో సహా అక్కడ చిక్కుకుపోయింది. రాయిని పట్టుకు�
CM Surprise Inspection | ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సడెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బస్సు ఎక్కారు. బస్సులో పరిస్థితులను పరిశీలించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. రాజ�
RN Ravi takes oath | తమిళనాడు గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి | తమిళనాడు 26వ గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ పని చేసిన భన్వరీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ అవగా.. ఆయన నాగాలాండ్ నుంచి త�
చెన్నై: తమిళనాడు చరిత్రలో తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో శనివార�
చెన్నై: తమిళనాడులో పెట్రోల్ ధర లీటరుకు రూ.3 మేర తగ్గించారు. డీఎంకే ప్రభుత్వం ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. సీఎం స్టాలిన్ సర్కార్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2012 నుంచి 2021 మధ్య ఏఐఏడీఎంకే ప్రభుత్వం విపక్ష రాజకీయ నాయకులపై నమోదు చేసిన పరువు నష్టం కేసులను రద్దు చేశారు. సుమారు 130 పరువు నష్టం కేసుల ఉపసంహ�
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను సోమవారం కలిశారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలుతో కలిసి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ శతాబ్ది వేడు�