సమాజ మార్పు కలంతోనే సాధ్యమవుతుందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), టీయూడబ్ల్యూజేల ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా�
ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి నిధులు వినియోగంలో పల్లెలకే అధికారం ఇచ్చింది.దీంతో పల్లెలు ప్రగతిల
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు రూరల్ మండలంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జోరుగా కొనసాగి ఆదివారం ముగిసింది.
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడి నాయకత్వమే దేశానికి ఎంతో అవసరమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీర్ల శ్రీశైలం, బీ�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో
MLC Kavitha | తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని
Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన
చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60 కోట్లతో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�
సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తా. గత కొన్నేండ్లుగా సిద్దిపేటలో కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేశా. ప్రభుత్వం ఇటీవల నూతన నియామకాలు చేపట్టింది.
ప్రతి రోజూ విధిగా ప్రాణాయామం, యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్లో శనివారం రూ.