Minister KTR | కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి �
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
దేశం ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన పాపాలే కారణం.. ఫ్రంట్లు, టెంట్లు దేశాన్ని బాగు చేయలేవని చరిత్రలో నిరూపితమైంది.. అందుకే దేశం ముందు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచ�
భిన్న సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం.. త్వరలో మరో ప్రతిష్ఠాత్మక ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తిని విశ్వ విపణిలోకి విడుదలచేయబోతున్నది.
మహిళలు సంతోషంగా ఉండడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలో స్థలం అందుబాటులో ఉన్న చోట మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నట్ల
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని �
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర
ఆ గ్రామం ఒకప్పుడు మారుమూల పల్లె. 566 గ్రామపంచాయతీల్లో అదొక గ్రామపంచాయతీ. కేసీఆర్ పాలనలో ఆ గ్రామపంచాయతీ జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకునే స్థాయికి చేరింది.
తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో విజయవంతమైంది. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజులకుపైగా కొనసాగింది. ప్రజల నుంచి �
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, సేవల్ని మరింత చేరువ చేస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటళ్లను తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా మెడికల్�
అది బుద్దారం. అడవిలో వెలిసిన చిన్న గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే అడవి గుండా మాత్రమే పోవాలి. గొంతు తడవాలంటే మైళ్లదూరం వెళ్లాలి. గాలొచ్చినా, చినుకు రాలినా కరంటు చిటుక్కున పోతుంది. ఇగ ఎప్పుడ స్తుందో తెలియని ధైన్�
సోషల్ మీడియా పై ఆధారపడి బ్రతకడమే తప్ప సమాజం కోసం బీజేపీ చేసిందేమీ లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురి కాలనీలో ఆదివారం సాయంత్రం �