రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు వారి చల్లని దీవెనలు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశ
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందిస్తాం.. కాలువల తవ్వకం కోసం బుగ్గపాడు, రుద్
నాడు వలసలు, గంజి కేంద్రాలతో తల్లడిల్లిన పాలమూరు.. నేడు కర్నూల్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మెదక్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేత మన తెలంగాణలో పుట్టడం, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించుకోవాలనుకోవడం వరంగా భావించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు.
CM KCR | మళ్లీ ఎలక్షన్లు రాంగనే గంటలు పట్టుకొని వస్తరు మేం చేసినం.. ఆరు సందమామలు పెడుతం..
ఏడు సూర్యులను పెడుతం అంటారని సీఎం కేసీఆర్ అన్నారు. సింగోటం క్రాస్రోడ్డులో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
CM KCR | ఎవరి కోసం పాలమూరు బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారో నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సింగోటం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
CM KCR | కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహ�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్�
CM KCR | తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహిం