బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను భారీ మోజార్టీతో ఎగురవేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. పడమరకోట అమరవీరుల స్తూపం వద్ద
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నర
అలంపూర్ కాంగ్రెస్ కంచుకోటకు బీఆర్ఎస్ బీటలు కొట్టింది. నియోజకవర్గం నుంచి 12 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా వారి హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. దీంతో జనం కారును �
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి.. తనను ఆశీర్వదించాలని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారం డివిజన్లోన
మేడ్చల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా...బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోని బస్తీల�
బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధ్ది సాధ్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గడపగడపకు వెళ్లి
ఎన్నికలొస్తున్నాయంటే చాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరికలు కనిపించేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వరుస చేరికలు ఒకే పార్టీలోకి కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇక�
తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ప్రగతికి కేరాఫ్గా నిలి చిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర�
BRS Party | అధికార పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన గులాబీ జెండానే రామక్క అనే పాట పల్లెల నుంచి పట్నం దాకా మార్మోగిపోతోంది. ఎక్కడా చూసినా ఆ పాటనే వినిపిస్తోంది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాలోనూ గులాబీ జెండాల
CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. వ్యవయాసానికి ఐదుగంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పడంపై ఇల్లందు సభ నుంచి స్ట్రాంగ్ కౌంట
CM KCR | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు పాల�
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నా�