బీటీఎన్జీవో హౌజింగ్ సొసైటీపై భయం వద్దు సీఎం కేసీఆర్పై పూర్తి నమ్మకం ఉంది సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ సుల్తాన్బజార్, జనవరి 12 : ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టించేందుకు కొందరు క�
ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖ పూర్తి పాఠం హైదరాబాద్, జనవరి 12 : దేశవ్యాప్తంగా వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
రాష్ర్టాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికర�
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
CM kcr | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డి విరించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని సీఎం కే
జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర అవసరం మీ పరిపాలన అనుభవం దేశానికి కావాలి సీఎం కేసీఆర్ను కోరిన లాలూ, తనయుడు తేజస్వి కేంద్రంలో మోదీ ప్రభుత్వానిది విచ్ఛిన్నకర పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ వ్యతిరేక బీ�
కేటీఆర్కు ఒక తండ్రి కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): ‘సమస్య మా ఇంటి ఆడబిడ్డదైనా.. తమ ఇంటి బిడ్డలా భావించి, పాపకు కంటి ఆపరేషన్ చేయించి, వెలుగులు ప్రసాదించిన కేటీఆర్ సార్కు కృతజ్ఞతలు’- ఇది నల
నాలుగు హెలికాప్టర్లు పెడతాం తెలంగాణతో ఎందులో మీ పోటీ? మా రాష్ట్రంలో ప్రగతి లేకుంటే.. మీ అధికారులు ఎందుకొస్తున్నారు? ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? రవీంద్రభారతిలో చర్చిద్దాం సిద్ధమా? బీజేపీ నేతలకు వినోద్క
స్వరాష్ట్రంలో అన్నదాతల చెమట చుక్కలకు గౌరవం పెట్టుబడి సాయంతో రైతు కుటుంబాల్లో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కర్షకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి జోరుగా రైతుబంధు వారోత్సవ�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో �
CM KCR | పత్తి, ఎండుమిర్చితో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ చిత్రం పలువురిని ఆకట్టుకున్నది. రైతుబంధు సంబురాలు సందర్భంగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో వినూత్నంగా సీఎం ఎండు మిర్చి, పత్తితో సీఎం