తెలంగాణ మాడల్ దేశాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నదన్న విషయం మరోమారు తేటతెల్లమైంది. మహారాష్ట్రలోని పలు గ్రామ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి బీఆర్ఎస్ పాలన తమకూ కావాలని ని�
‘పెద్దల మాట సద్దన్నం మూట’ అంటారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోసలు పడ్డ రైతన్నలు తెలంగాణలో ఎవుసం ఎలా ఉందో చర్చించుకున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన అన్నదాతల అసలు ముచ్చట మీరూ చదవండి..
కాంగ్రెస్కు కరెంటుపై ఏమాత్రం అవగాహనలేదని, రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలే ఇం దుకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేంద్రం సహాయ నిరాకరణ, రెండేండ్ల కాలాన్ని కరోనా మింగేసినా.. రాష్ట్రంలో ఇండస్ట్రీల దూకుడు తగ్గలేదు. రాష్ట్రప్రభుత్వ అనుకూల విధానాలు, మంత్రి కేటీఆర్ డైనమి�
CM KCR | బీఆర్ఎస్ సభ అంటే.. ప్రజలు పోటెత్తుతారు. జనసునామీతో హోరుగాలి కూడా గులాబీమయమైపోతుంది. ప్రచండ రుద్రనర్తనను తలపించేలా కేసీఆర్ తన మాటలతో నిప్పులు చిమ్ముతారు. ఒక్కొక్క మాట ఓ తూటాలా దూసుకెళ్తుంటే జనం ఆలో
నాంపల్లిలో అనధికార కెమికల్ గోడౌన్లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి 9 మంది దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరో 21 మందిని రక్ష
మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 5,6, 14వ వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వివిధ కాలనీలకు చెంది�
పదేండ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఎక్కడా లేని విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదట పరిగి నియోజకవర్గానికి చెందిన భూములకే సాగునీరు అందనున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కులకచర్ల మండలం�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శ్రీరామరక్ష అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డి�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్ కా�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి పార్టీకి పట్టం కడుతారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ము
తెలంగాణలోని అన్ని వర్గాల వారికి మంచి చేసి బీఆర్ఎస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప
రేవంత్రెడ్డి అవకాశవాది అని, ప్రజల జీవితాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీ నర్సింహారెడ్డి గార్డెన�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సంవత్సరంలో జిల్లాకు కృష్ణాజలాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. సోమవారం పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్�