minister ktr | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గట్టుప్పల్ ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎ
minister ktr | నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడు
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పరుష పదజాలంతో రెచ్చిపోతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంట�
minister ktr | భవిష్యత్లో మునుగోడును కోనసీమగా తయారు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఉమ్
Munugode by poll | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
అప్పటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు మాత్రమే. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. కరెంటు పూర్తిగా కుదురుకోలేదు. గ్రిడ్తో అనుసంధానించే లైన్లు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు ప్రారంభదశ
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాతే సీఎం కేసీఆర్ వెనుకబడిన ఎరుకలను గుర్తించి ఆత్మగౌవర భవనం, రూ.3.5 కోట్లు నిధులు కేటాయించారని, రిజర్వేషన్ పెంచారని ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం రమేశ్ పేర్కొన్నారు.
అహింసా మార్గంలో పోరాడి సాధించిన తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని టాంజానియా పార్లమెంటు సభ్యుడు జెర్మియ కొనియాడారు.
మునుగోడు గడ్డ గులాబీ వనమైంది. ఉపఎన్నిక తీర్పు ముందే తేటతెల్లమైంది. తామంతా సీఎం వెంటే అని నిరూపించింది. బీఆర్ఎస్ జైత్రయాత్రకు బంగారిగడ్డ పునాది రాయి అయ్యింది. భారత రాజకీయాలను మార్చేది తెలంగాణ గడ్డేనని
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.