మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎ�
గిరిజన తండావాసుల కళ సాకారమైంది. మెదక్ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలు చేస్తానన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చారు. మెద క్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ లపంచాయతీలను చేయించారు. గిరిజనుల చిరకాల �
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో హుజూర్నగర్లో ఐదు, ఆలేరులో ఒకటి, నాగార్జునసాగర్లో ఒక పంచాయతీ కొత్తగా ఏర్పాటయ్యాయి. సాగర్ నియోజకవర్గంల�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్
రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలో గురువారం సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఊ రూ రా పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించారు.
ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్పై అభినందనలు, కృతజ్ఞతల వర్షం కురిపిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ముఖ్యమంత్రి �
సీఎం కేసీఆర్ రుణ మాఫీని ప్రకటించడంపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ను ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపా�
నగరం నలువైపులా మెట్రో విస్తరిస్తున్నందుకు యూసుఫ్గూడ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు.
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తూ సోమవారం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరు�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నార�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్య�