ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్, త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గౌతం రెడ్డి మన మధ్య లేరన్న విషయాన్ని ఇంకా తాను నమ్మడమే లేదన్నా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి లేఖ రాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని జగన్ కు మరోమారు లేఖ రాసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని వ్
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్ట�
Brahmotsavalu | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పట్టువస్రాలు సమర్పించారు.
Cyclone Gulab | ఏపీలో తుఫాను అనంతర పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో గులాబ్ తుఫాను అనంతరం పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలాపూర్ లడ్డూ | ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష అధికంగా రూ.18 లక్షల 90 వేలు పలికింది.