కర్ఫ్యూ వేళలు సడలింపు | ఏపీలో కరోనా కర్ఫ్యూ వేళలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
గవర్నర్ ఆమోదం | ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ భర్తీకి సీఎం జగన్ ఖరారు చేసిన నాలుగు పేర్లకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
గవర్నర్ను కలిసిన ఏపీ సీఎం జగన్ | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్భవన్లో కలిశారు.
ఎవరైనా చెప్పండి ప్లీజ్.! | నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత జగన్పై మండిపడ్డారు. వైసీపీ ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన ఆరోపించారు.
అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష | కొవిడ్ మూడో వేవ్ వస్తుందన్న ఊహగానాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది.
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ | ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.
పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలి | వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అంద
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
శాస్త్రీయత, పని విధానం తేల్చాలి అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం ఆయుర్వేద మందుపై ఉప రాష్ట్రపతి ఆరా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందుపై ఉప �
కౌంటర్ దాఖలుకు గడువు | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు �
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు విచారణ | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్కు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.