ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు నివాళి | కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకటయ్య సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. బద్వేల్లోని వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకొని ఆయన భౌతి
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
అమరావతి : కోవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి �
తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెల
అమరావతి : టీడీపీ నాయకులను భయపెట్టి లొంగదీసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మండిపడ్డారు. హత్య కేసు ఆరోపణ నేపథ్యంలో అరె
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. జాతీయ జెండాను రూపొందించి