పోలీసుల తనిఖీలు | కడప జిల్లా మామిళ్లపల్లి గనిలో పేలుళ్ల ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం పులివెందులోని వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
ఆక్సిజన్ కేటాయింపు పెంచండి | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఘటన తీవ్రంగా కలిచివేసింది | తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
జగన్ బెయిల్ పిటిషన్పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ
పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం | టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ద�
ప్రారంభమైన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ | ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నది.
రీపోలింగ్ నిర్వహించాలి | తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీ�
ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచార సభ రద్దు | ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్ల�
‘వకీల్సాబ్’కు సంబంధం ఏమిటి | తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి.. వకీల్సాబ్ సినిమాకు సంబంధం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.