Hemant Soren-JMM | జార్ఖండ్ లోని జేఎంఎం నేత హేమంత్ సోరెన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈడీ విచారణ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు రాంచీని వీడి వెళ్లొద్దని జేఎంఎం నేతలు చెప్పారు.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం మరోసారి సమన్లు పంపింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 29న లేదంటే 31న సమయంలో ఇవ్వాల�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు వరుసగా పలుమార్లు సమన్లు జారీచేయడం.. విచారణకు ఆయన గైర్హాజరు అవుతూ వస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది.
Enforcement Directorate | జార్ఖండ్ మైనింగ్ కేసులో ఆ రాష్ట్ర సాహిబ్ గంజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) రామ్ నివాస్ యాదవ్ నివాసంలో రూ.7.25 లక్షల నగదుతోపాటు రూ.36.99 లక్షల విలువైన పత్రాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసు�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రెస్ అడ్వైజర్, మాజీ ఎంఎల్ఏ, కొందరు జిల్లా అధికారుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది.
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
జార్ఖండ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింద