పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ సరైన సమయంలో ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ మాత్రం ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా వచ్చారు. ఎన్నికల ఫలితాల నేప�
సీఎం చెన్నీ ఏమైనా మాంత్రికుడా? అంటూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 20 నుంచి 30 స్థానాల కంటే మించి సీట్లు రావని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాం
పంజాబ్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి ప్రతాప్ సింగ్ జలంధర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… కాంగ్రెస్ ఎంపీ
పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రయోగాలకు దిగొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఈ ప్రశాంత వాతావరణం కాంగ�
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్లోని కొట్కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సం
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, పంజాబ్ను దోచుకోవడానికి ఆంగ్లేయుల లాగా వచ్చారంటూ సీఎ చెన్�
రాహుల్ గాంధీ ఎంత చెబితే అంతే… ఆయన మాటే నా మాట… సీఎం అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా.. నాకు సమ్మతమే… అంటూ చిలుక పలుకులు పలికిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ మాత్రం లోలోన �
పంజాబ్ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ‘చెన్నీ పే
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గా�
Punjab Polls | పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలన్న అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం డోలాయమానంలోనే ఉంది. ప్రస్తుతం సీఎంగా వున్న చెన్నీనే తిరిగి సీఎం