Z Plus Security: పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ అవసరం లేదని పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ సెక్యూర్ట�
బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
విద్యుత్తు ఆదా కోసం పంజాబ్లోని ఆప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకొన్నది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉ�
పంజాబ్లోని (Punjab) లూధియానాలో (Ludhiana) ఘోరం ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది స్పృహకోల్పోయారు.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
Punjab | పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఇక నుంచి ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2
పంజాబ్లో (Punjab) గన్ కల్చర్పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్�
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావడం, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్�
Bhagwant Mann | ఫతేపూర్ సాహిబ్ గురుద్వారాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రత్యేక పూజలు చేశారు. తన సతీమణితో కలిసి వచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన వెంట ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్�
పంజాబ్లోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. సీఎం భగవంత్మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాన్ మాట్లాడు�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ గురువారం వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు ధ్రువీకరించారు. ‘గురువారం ఇక్కడ ఓ ప్రైవేటు వేడుకలో మాన్ సాబ్ వివాహం జరుగనున్నది.