జాప్యం వల్ల కక్షిదారులకు పూడ్చలేని నష్టం వాటిలిల్లుతుందని అభిప్రాయపడుతూ తీర్పును రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోగా హైకోర్టులు తీర్పులను వెలువరించాలని, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన
CJI Surya Kant | కొందరిని తాను పరాన్నజీవులుగా (Parasites) లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ (Suryakant) స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చ
కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోప
Supreme Court : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ ఉపయోగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ), కే
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
న్యాయమూర్తులు అసంపూర్ణులుగా ఉంటే న్యాయ వ్యవస్థ ఇబ్బంది పడదని, అయితే వారు పరిపూర్ణులుగా కనిపించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం అది ఇబ్బంది పడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్న
Supreme Court: గూండారాజ్యం ఆమోదయోగ్యం కాదు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఓ న్యాయవాదిపై జరిగిన దాడి కేసులో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ న్యాయవాది దాఖలు �
Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఫిర్యా�
‘న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు.. న్యాయాన్ని నాశనం చేయడం కూడా’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Aravalli Hills | ఆరావళి పర్వతాల్లో (Aravalli Hills) గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు (supreme court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
CJI Surya Kant | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhis Air Pollution) రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది.