యువతలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ‘బొద్దింకలు’ అంటూ చేసిన వ్యాఖ్యలు, సీజేఐ విమర్శలు ఆధారంగా సీజేపీ అనే వ్యంగ్య పార్టీ ఆవిర్భావం, దాని నిరసనల కారణంగా సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ మ
సీజేపీ నిరసన వీడియోలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో తన వ్యాఖ్యలను తప్పుగా ఉటంకించారని సీజేఐ సూర్యకాంత్ శుక్రవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉంటుందని, ఏ అంశంపై విచారణ జరపడాన�
‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి విషయంలో సుప్ర
జాప్యం వల్ల కక్షిదారులకు పూడ్చలేని నష్టం వాటిలిల్లుతుందని అభిప్రాయపడుతూ తీర్పును రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోగా హైకోర్టులు తీర్పులను వెలువరించాలని, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన
CJI Surya Kant | కొందరిని తాను పరాన్నజీవులుగా (Parasites) లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ (Suryakant) స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చ
కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోప
Supreme Court : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ ఉపయోగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ), కే
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
న్యాయమూర్తులు అసంపూర్ణులుగా ఉంటే న్యాయ వ్యవస్థ ఇబ్బంది పడదని, అయితే వారు పరిపూర్ణులుగా కనిపించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం అది ఇబ్బంది పడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్న
Supreme Court: గూండారాజ్యం ఆమోదయోగ్యం కాదు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఓ న్యాయవాదిపై జరిగిన దాడి కేసులో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ న్యాయవాది దాఖలు �
Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఫిర్యా�
‘న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు.. న్యాయాన్ని నాశనం చేయడం కూడా’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Aravalli Hills | ఆరావళి పర్వతాల్లో (Aravalli Hills) గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు (supreme court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.