జీవితం సంతోషంగా సాగిపోవాలన్నది అందరి కోరిక. ఆ ముచ్చట తీర్చే ముచ్చటైన ఉపాయం నచ్చిన పనిచేయడం. నచ్చినట్టుగా బతకడం. అధిక వేతనం తప్ప ఆనందాలు లేని సాఫ్ట్వేర్ కొలువుని వదులుకుని సివిల్స్ సాధించాలని బయల్దేర�
భారత్లోని సివిల్ సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థను సంస్కరించి..వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారా�
ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర కోర్ కోర్సుల తరహాలోనే కొన్ని ఎమర్జింగ్ కోర్సులకు పలు కాలేజీలు గుడ్బై చెప్తున్నాయి. ఒకే విభాగంలోని అనుబంధ కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ పచ్చజెండా
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు.
రాజీయే రాజమార్గమని కక్షిదారులను ఉద్దేశించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాలినీలింగం అన్నారు. పరకాల పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
పలువురు సివిల్ డీఎస్పీలకు పోస్టింగ్లు, బదిలీ కల్పిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆరుగురికి స్థానచలనం కలుగగా ముగ్గురు వెయిటింగ్లో ఉన్నారు, మరో ముగ్గురు పలు స్థానాల్లో ఉన్నారు. పీ శ్రీనివ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 141 మంది ఇన్స్పెక్టర్ల (సివిల్)కు డీఎస్పీ(సివిల్)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్శాఖ�
సివిల్స్ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు.
పోలీసు శాఖ నుంచి 633 మంది అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది మొత్తం15 మందికి శౌర్య పతకాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీస�