వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయీస్ ఆండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
హైదరాబాద్లోని నానక్రాంగూడ రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుపేట్టే ఆలోచన విరమించుకోవాలని సీఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటియూ ఆధ్వర్యంలో నల్లగొం�
పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల �
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం �
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేశ
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి కార్మిక వర్గానికి ఆదర్శం కావాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్ రావు అన్నారు. పేదల పెన్నిధి, భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఆశా జ్యోతి, తన జ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వేర్వేరుగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో సీప�
వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్ర
కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు