మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తేవడంతో కోట్లాదిమంది అట్టడుగు కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సిఐటియు మండల కన్వీనర్ కారు ఉపేందర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్, విబి జి రామ్ జి ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాజపేట మండ
ఆర్టీసీలో యూనియన్లు అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని, విద్యుత్ బస్సుల విధానంలో ఆర్టీసీకి అవకాశం కల్పించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో గౌరవాధ్యక్షుడు, సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ �
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ
Siricilla : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ తెలిపారు
దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మ�
లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మి
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో న
పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరు�
సూపర్మాక్స్ పరిశ్రమలో జరిగిన దొంగతనంపై ప్రభుత్వం సమగ్రవిచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్ డిమాండ్ చేశారు.