వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్ర
కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు
పాల్వంచలోని నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు క�
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్ట�
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ ర�
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ హక్కుల కోసం పోరాడుతామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా సిఐటీయూ కార్యదర్శి బి శోభారాణి అన్నారు.
జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడుతున్న వలస కార్మికుల రక్షణ చేపట్టవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అ�
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ దామరచర్ల మండల కన్వీనర్ బి.దయానంద్ అన్నారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దామరచర్ల మండల కేంద్రంలో క
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, �
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, మ�