రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యద
Tandur | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం 'వీబీ జీ రామ్ జీ' ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా
హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు మంగళవారం ముట్టడించారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దే�
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయీస్ ఆండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
హైదరాబాద్లోని నానక్రాంగూడ రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుపేట్టే ఆలోచన విరమించుకోవాలని సీఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటియూ ఆధ్వర్యంలో నల్లగొం�
పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల �
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం �
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేశ