తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఖమ్మం రూరల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( యం వి పాలెం) ముందు సోమవారం తెలంగాణ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు.
Panchayat Labourers | గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి చర్చించి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడ
సిఐటియు నల్లగొండ జిల్లా 13వ మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, హమాలీ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కానుగు లింగస్వామి తెలి�
గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆశ వర్కర్లు నిర్వహించిన ‘చలో హైదరాబాద్' ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీవ్ర నిర్బంధాల మధ్య ఆశలు కోఠి కమిషనర్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆశ కార్యకర�
ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) ప్రధాన గేటు ఎదుట బుధవారం ఆరు గంటలపాటు ధర్నా న
కార్మిక చట్టాలను రక్షించుకోవాలంటే ఐక్య పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, సీపీ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అ
రాయపోల్, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించు కోవాలని సీఐటీయూ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి అన్నారు.
చిలిపిచెడ్, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల నశించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. గురువారం చండూర
citu | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు మేలు చేస్తుందని సీఐటీయూ సి
Labour Codes | కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని పంచాయతీ ఎంప్లాయ్స్ ఆండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి మల్లేశం డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తేవడంతో కోట్లాదిమంది అట్టడుగు కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సిఐటియు మండల కన్వీనర్ కారు ఉపేందర్ అన్నారు.