తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్ట�
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ ర�
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ హక్కుల కోసం పోరాడుతామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా సిఐటీయూ కార్యదర్శి బి శోభారాణి అన్నారు.
జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడుతున్న వలస కార్మికుల రక్షణ చేపట్టవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అ�
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ దామరచర్ల మండల కన్వీనర్ బి.దయానంద్ అన్నారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దామరచర్ల మండల కేంద్రంలో క
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, �
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, మ�
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్�
ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయా
అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ�
విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికుల ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పుల కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఐక్య పోరాటాల ద్వారానే "ఆర్టీసీ రక్షణ -కా