CITU | మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు.
సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు కనగల్ మండల కన్వీనర్ నెలగొందారాసి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ హా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన 'జైల్ భరో' కార్యక్రమం నల్లగొండల�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో భ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా.. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నందున వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న దేశ వ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రమజీవులపై దాడిని తీవ్రం చేసిందని, ప్రజలకు అందుతున్న కొద్దిపాటి సబ్సిడీలు కూడా పూర్తిగా రద్దు చేస్తుందని, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తు
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపార�
బూర్గంపహాడ్ మండలంలో ఈ నెల 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుci ఏజే రమేశ్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలో�
ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించనున్న CITU అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపు
కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు చాలా తక్కువ నిధులు కేటాయించడం వల్ల అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడడం లేదని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం �
కష్టపడి పనిచేస్తున్న బీఎల్ఓ (BLO)లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అ