Athimela ashok | కార్మిక పోరాటాల సారథి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలు అక్టోబర్ 19న సదాశివపేట పట్టణంలో విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్
CITU | కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.28,000 అమలు చేయడం లేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మండిపడ్డారు.
CITU | కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయడం లేదన్నారు సీఐటీయూ మెదక్ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ.
గత నలభై రోజులుగా వారికి వచ్చే వేతనాల్లో సగానికి తగ్గించి ఇస్తామని జీఓ రిలీజ్ చేసిన ప్రభుత్వంపై నిరసనగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లను పండగ రోజు అరెస్ట్ చేసి పోలీస�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిప�
గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చే
CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.
CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీ పర్సస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, మండల గౌరవ అధ్యక్షుడు పు
గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న హాస్టల్స్ పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు, వారికి గతంలో ఇచ్చిన వేతనాలను తగ్గించి ఇచ్చిన జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చే�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్న
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు రూ.12 వేల జీవన భృతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడె�
జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్