CITU | మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు అన్నారు. మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభ జయప్
మున్సిపల్ కార్మికుల పని గంటలు పెంచినప్పుడు..అందుకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ. ముత్యంరావు డిమాండ్ చేశార�
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్అసోసియేషన్ హనుమకొండ జిల్లా 7వ మహాసభలలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం పెన్షనర్లకు విజ్ఞప్తి �
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్స్గా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని కార్�
Labor Codes | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్స్ చట్టాన్ని అమలుచేస్తుందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన�
CITU | కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను దొడ్డి దారిన అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి - 2025 నూతన లేబర్ పాలసీనీ తీసుకొస్తుందని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కన్వీనర్అతిమేల మానిక్అ న్నారు. కరోనా సమయంలో 29 రకాల కార్మిక చ�
Hostel Workers | గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలోని డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.
CITU | గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీ ముందు కార్మికులతో కలిసి పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ ఆందోళన నిర్వహించారు.
Athimela Manik | ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు ఉందని, యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఎట్లా తొలగిస్తారని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ అన్న�
కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. రామన్న�
ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాల