రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు రూ.12 వేల జీవన భృతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడె�
జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
ప్రజలంతా బతుకమ్మ సంబురాల్లో ఉంటే పంచాయతీ కార్మికులు మాత్రం పం డుగ పూట పస్తులుండాలా..? అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ నెల 28న కట్టంగూర్లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల
గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరిచి పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డ�
వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు అన్నారు. మంగళవారం ములకలపల్లిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన మ
ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు, హాస్టల్ వర్కర్ల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ 11వ రోజు ని�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలన�
Grama Panchayati labourers | నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై
Sigachi blast | సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ
Anganwadi Centres | పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్
రామగుండం ఎన్టీపీసీలో జరుగు గుర్తింపు ఎన్నికల్లో ఎన్టీపీసీ యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)ను గెలిపించి, అవినీతి, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే ఐఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లను ఓడించాలని యూనైటె