సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్' అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాలసుందరం, దినేష్�
డీకే దిలీప్ రాథోడ్, ఆరోహి జంటగా రూపొందిన భక్తిప్రధాన చిత్రం ‘కాశీనగర్-1947’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. కదిరి రమాదేవిరెడ్డి నిర్మాత. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది.
Duplex Apartment : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.
రాఘవ లారెన్స్ కథానాయకుడిగా రమేశ్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇది నటుడిగా లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాత.
ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మీ, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘నాకు గొప్ప జీవితాన్నివ్వడానికి నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. అందుకే.. సుధీర్బాబు సన్నాఫ్ పోసాని నాగేశ్వరరావు అని చెప్పుకోడానికి గర్విస్తా. ఇది సూపర్హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే స�
ప్రముఖ గీత రచయిత గురుచరణ్(77) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.
ఎన్టీఆర్, దర్శకుడు సందీప్రెడ్డి వంగా కలిసి మాట్లాడుకోవడం.. వీరిద్దరూ కలిసున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిజానిక్కూడా ఇది షాకింగ్ కాంబినేషనే. వీరిద్దరూ కలిసి పనిచేస్తే.. అనే
ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’. జనార్ధన మహర్షి కుమార్తెలైన శ్రావణి, శర్వాణి ఈ చిత్రానికి నిర్మాతలు.