బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున అగ్ర హీరో సల్మాన్ఖాన్ పేరు గుర్తుకొస్తుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో సల్మాన్ఖాన్ నాటి టాప్ హీరోయిన్లలో ఒకరైన జూహీచావ్లాను ఎంతగానో ఇష్టపడ
Raveena Tandon | “పద్మ పురస్కారం నా అదృష్టం. నా శ్రమకు గుర్తింపు. ఒక మహిళగా నా బాధ్యత కుటుంబానికే పరిమితం అనుకోను నేను. సమాజమూ నా కుటుంబానికి కొనసాగింపే. నా వెబ్ సిరీస్ ‘అరణ్యక్'లో సామాజిక సందేశం ఇమిడి ఉంది.
Shivani Rajashekar | మైసూర్ పాక్లో మైసూర్ ఉండదు. ‘జిలేబీ’ సినిమా కథలో తీపితీపి బెల్లం జిలేబీ ముక్కల ప్రస్తావన ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు. అయితేనేం.. జిలేబీ పెదాలు.. గులాబీ బుగ్గలు.. షరాబీ కళ్లతో.. ఓ అమ్మాయి హల్చల్ చేయడ�
Ranbir Kapoor |రీమేక్ సినిమాల పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మళ్లీ పునర్నిర్మించడంలో అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Nivetha Pethuraj | తమిళంలో పరిచయమై.. ‘మెంటల్ మదిలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నివేతా. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ తమిళ కుట్టి ఆ తర్వాత వరుసగా నాలుగైదు తెలుగు ఛ�
‘బలగం’ చిత్రం థియేటర్, ఓటీటీని దాటి తెలంగాణ పల్లె గడప తట్టింది. ఊరి బొడ్రాయి కాడ కుటుంబ అనుబంధాలకు పరదా కట్టింది. చావు కథలో బతుకు తీపిని చూపిస్తూ రక్త సంబంధాల బలగమెంత బలమో కండ్లకు కడుతున్నది.
వినసొంపైన గీతాలు ఆలపించిన చిన్మయి శ్రీపాద.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటుంది. హిందుస్థానీ రాగాలు, కర్ణాటక సంగీత బాణీలపై పూర్తిస్థాయి పట్టున్న ఆమె ఐదు భాషల్లో అనర్గళంగా �
అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. ఇటీవల తన జన్మదినోత్సవం సందర్భంగా రష్మిక మందన్న సోషల్మీడియాలో అభిమానుల�
Radhika Apte |బాలీవుడ్ చిత్రసీమలో పనిచేసే మహిళలు సమాన హక్కులు, వేతనాలు, గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పింది కథానాయిక రాధికా ఆప్టే. మహిళా ప్రధాన చిత్రాల రూపకల్పన ఎక్కువ కావడంతో నాయికలకు హీరో
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్'. ప్రభాస్ రాముడి పాత్రలో టైటిల్ రోల్ను పోషిస్తుండగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస�
‘ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అపూర్వ విజయంతో పాటు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్బ�
“దసరా’ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా గొప్పగా తీశాడు. నాని ఈ సినిమాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ కళాకారులకు నిలయం. ఇలాంటి విజయాలతో తెలంగాణ నుంచి మరింత మంది కళాకారులు వస్తారు’ అని అన�
“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్సిరీస్లను ఇంటి దగ్గరే వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్పై సెన్సార్షిప్ లేకప�