వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఆగమవుతున్నారని, సీఎం రేవంత్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు అసమర్థులని మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందిం�
కృష్ణానది ఉరకలేస్తున్నా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లను నింపడంలో మంత్రి వాకిటి శ్రీహరి నిర్లక్ష్యం వీడి వెంటనే ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్ట�
పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాలపాలు కాగా ఇరువురు అమరచింత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పెద్ద శాపంగా మారిందని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారు లు ఒక వైపు, పోలీసులు మరో వైపు �
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా భూములను గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జ�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాల ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్లోని ఆయన స్వ�
వరంగల్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్�
ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు దండులా కదలాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన సన్నాహక
హిందూ ధర్మంలో వాల్మీకి మహర్షి అత్యంత గొప్పకవుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించడంతోపాటు రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Ram Mohan
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర
ఎన్నో ఏండ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి మార్చురీకి పంపిస్తామని అధికార మదంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించదని, వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 150 పడకల దవాఖాన నిర్మాణం కోసం గతంలో భూమిపూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా స్థల పరి�