నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గంలో తన ప్రయివేటు సైన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నాడని, తప్పును వేలెత్తి చూపిన వారిపై దాడులు చేయిస్తున్నాడని, రెండున్నరేండ్లలో ఫొటోల
పండుటాకులపై ఎం దుకు వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. శనివారం నకిరేకల్ -కడపర్తి రోడ్డులో ఉన్న పోస్టాఫీస్ వద్ద ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతు�
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దాదాపు 3000 మంది పెన్షన్దారు�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
కట్టంగూర్ మండలంలోని మునుకుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర�
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరిట సోసైటీలను ఏర్పాటు చేసి రైతులను దోపిడి చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం కట్టంగూర్ లో ఏర్ప�
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కెనపల్లి రైతులకు బేషరుతగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్ర�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన కడియం శ్రీహరిని ఏ పార్టీలో ఉన్నాడో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అడగటం తప్పు ఎలా అవుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య న�
ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల సాయం లేకుండా, వ్యాపారవేత్తల దగ్గర నుంచి డబ్బు గుంజకుండా, ఆయన చేసిన అభివృద్ధినే రెఫరెండంగా పెట్టి, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకొని, అప్ప
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి పట్టణ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బందనాదం బాల ఆకాశ్ మరణించాడని, కావునా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల నష్ట పరిహ�
ఓంకార నాదాలు ...శివ నామస్మరణతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముక్కంటి ఆలయాలు మార్మోగాయి. మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహ
పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.