దళితుడు, వికలాంగుడైన ఓ బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన నందికంటి నాగేంద్రబాబుపై పోలీసులు ఎటువంటి కేసు పెట్టకుండా దాదాపు ఆరు గంటలపాటు నకి�
సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో కార్యకర్తను నకిరేకల్ పోలీస్టేషన్లో నిర్బంధించగా బీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ దాడులు చేస్తుందని, బీఆర్ఎస్ నాయకులను రాజకీయాలకు దూరం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రలు పన్నుతూ కేసులు పెడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్
నల్లగొండ కలెక్టర్ తీరుపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై నివేదించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా అందుబాటులోకి రాకపోవడంపై మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 963 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గంధమళ్లకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డం పడిన ప్రాజెక్ట్ ఇప్పుడు నిర్మిస్తారా
చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నకిరేకల్ పట్టణ
ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (H-143) రజతోత్సవ వాల్ పోస్టర్ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆ�
ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడాన్ని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నదని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించార�
గవర్నర్ నివాసంలో హార్డ్ డిస్క్లు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వరల్డ్ బ్యాంక్ ను�
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కార్మిక హక్కుల కోసం తమ పార్టీ ముందుండి పోరాడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�