వినోదాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మారుతి (Maruthi). ఓ వైపు వినోదం అందిస్తూనే..మరోవైపు ఏదో ఒక సందేశాన్ని కూడా ఇచ్చేలా చూసుకుంటాడు. కాగా దీపావళి సందర్బంగా తన ఫాలోవర్లు, సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్ప
చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకక్కించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించారు.రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే నీలాం�
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకురానుంది. మణిశర్మ స్వరాల్ని అంది�
టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). భోళాశంకర్ టీం నుంచి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
Mega 154 | shruti hassan in chiranjeevi movie | మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగైదు సినిమాలకు పైగానే ఉన్నాయి. ఇప్పటికే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ద
కొరాటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ఆచార్య. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిది పడింది. ఈ చిత్రం . ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ �
కుడి చేతికి సర్జరీ కావడంతో రెండు వారాల పాటు షూటింగ్కు గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి. తిరిగి సోమవారం ఆయన కెమెరా ముందుకొచ్చారు. ‘గాడ్ఫాదర్’ షూటింగ్ను మొదలుపెట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్గు�
టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.అంతేకాదు కొత్త లుక్స్లో కనిపిస్తూ కేక పెట్టిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో గుండు ఫొటోతో కనిపించి అందరికి పెద్ద షాకే ఇచ్చారు. ఇక
శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ అగ్రహీరో పునీత్రాజ్కుమార్ పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి వేలస�
Peddanna and bhola shankar | సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు. కొంతమంది హీరోలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. అందులో
ఇటీవల టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలు రూపొందుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహాసముద్రం అనే మల్టీ స్టార�
అగ్రహీరో చిరంజీవి జోరు పెంచుతున్నారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్�
హీరోల దృష్టిని ఆకర్షించేందుకు ఈ మధ్య అభిమానులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య ఈశ్వర్ అనే అభిమాని సుమారు 1200 కిలోమీటర్ల �
రంగస్థల కళాకారుల కష్టాలు, వారి జీవన సంఘర్షణను ఇతివృత్తంగా తీసుకొని మరాఠీ భాషలో రూపొందించిన ‘నటసామ్రాట్’ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో ప్రముఖ దర్శ�