Gudivada Amarnath | అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి అంటే బాలకృష్ణకు ఈర్ష్య అని, గతంలో చిరంజీవిని
R Naranayamurthy | ఏపీ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Botsa Satyanarayana | అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వినేందుకు సిగ్గుపడుతున్నామని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగానే ఉన్నాడా అని ప్రశ్నించారు.
Perni Nani | అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ విమర్శించారు.
ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ.. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంపై ప్రస్�
Chiranjeevi | మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో మాట్లాడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని , సీఎంను ఎవరెవరు కలువాలో జాబితాను తయారు చేశారని అక్
Ram Gopal Varma | వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్గా నిలిచాడు. తాజాగా ఆర్జీవి.. మెగా ఫ్యామిలీకి ఓ అద్భుతమైన సలహ ఇస�
Pawan Kalyan | మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తైంది. 1978లో విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన చిరు, ఆ తరువాత తన అద్భుతమైన నటనతో, కష్టపడి సాధించిన విజయా�
అగ్ర నటుడు చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం సోమవారం నాటికి 47ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన సినీ జీవితానికి నాంది పలికిన ఈ చ
వివాహానంతరం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది ఆమె ఓటీటీ రిలీజ్ ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ‘భోళాశంకర్' తర్వాత కీర్తి సురేష�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా మారింది. ఆయన తన సినీ ప్రయాణాన్ని 1978లో ప్రారంభించి, 47 ఏళ్లుగా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు. తన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" విడుదలై నేటి�
ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్లాల్ అందుకోబోతున్న సందర్భంగా ఆయన్ను టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన మోహన్లాల�
Chirajnjeevi | 2023 సంవత్సరానికిగాను మోహన్లాల్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక�
Nagarjuna | అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ చిత్రం తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్క సినిమా చేసిన కార్తీక్ తన ప్రతిభను నిరూపించుకోవడంతో ఈ నమ్మకంతోనే నాగ్ ఛాన్
చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడానికి ముస్తాబవుతున్నది.