‘గురువే పరమ ధర్మం. గురువే పరాగతి... ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు’ అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంత�
నేనూ, నావారనే మోహంలో మునిగి అస్త్రసన్యాసం చేసిన అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేసే ప్రక్రియలో భాగంగా కృష్ణపరమాత్మ.. ‘జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఃఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవ్వు.. అప్పు�
భగవంతుడంటే మానవజాతి నుంచి వేరుగా, సుదూరంగా ఉండేవాడని కాదు. తన ధామం నుంచి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శన మిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, �
‘ప్రకృతిః త్రిగుణావలంబినీ’ అంటుంది యోగసారోపనిషత్తు. అంటే ప్రకృతి త్రిగుణాలను ఆధారంగా చేసుకొని సంచరిస్తున్నదని భావం. ప్రకృతి అంటే లోకాన్ని నడిపించే మాయ.
ఓ రాజు భటులతో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు. జంతువులను వేటాడుతూ రాజు దారి తప్పాడు. సూర్యాస్తమయం కావస్తున్నా.. భటులు తమ రాజును కలుసుకోలేకపోయారు. అప్పటికే రాజు బాగా అలసిపోయాడు. చీకట్లు ముసురుకుంటుండటంతో ఆయ
ఓ చెట్టు మీద ఎంతో అందమైన పక్షి ఉంది. అది శాశ్వత సత్యమైన భగవంతుడనే పండును పొడుచుకుని తింటున్నది. భగవన్నామ స్మరణం అనే రసాన్ని తాగి ఆనందిస్తున్నది. దానికి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగరాలనే కోరిక లేదు. తాను
ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టకముందే తండ్రిని, తొమ్మిదేండ్ల ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథగా ప్రారంభమైన ఆయన జీవితం కష్టాల కడలిలో ఎదురీతలాగా సాగింది. ఎంతో సాధన చేసి స్వయంకృషితో ప్ర�
‘నీవలె నీతోటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో సాటివారినీ చూడాలి అని చెప్పడం తేలికే! కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. కానీ, ప్రేమ ఉంటే అది సాధ్యమే! ఆ ప్రేమ.. దేవ�
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షే�
ఓ గ్రామంలో దేవుడి మీద నమ్మకంలేని ఒక యువకుడు ఉండేవాడు. అదే గ్రామంలోని గుట్టమీద సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ప్రతి నెలా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి గ్రామస్తులు ప్రత్యేక అభిషేకం చేసేవారు. ఆ రోజు కృ�
ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేద�
అన్ని వైపులా జలాలతో నిండి ఉన్న జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశాయల వల్ల ఎంత ప్రయోజనమో.. పరమానందకరుడైన పరమాత్మ ప్రాప్తి పొంది.. పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ఫలం. వే�
ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చు. ‘నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నవారిని కలుపుకొనిపో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించి వదిలిపెట్టు.