‘స్వధర్మంలో సుగుణాలు అంతగా లేకున్నా, పరధర్మంలో సుగుణాలు ఎన్ని ఉన్నా.. చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణం సంభవించినా శ్రేయస్కరమే కానీ, పరధర్మం భయావహం’ అని ఉపదేశించా�
ఒక పండితుడు గ్రామంలోని కొందరు యువకులకు ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు నిర్వహించే వాడు. ఊరికి సమీపంలో ఉన్న పట్టణంలో ఉన్న కృష్ణ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో భక్తులకు సేవ చేయడానికి సహాయకుల అవస�
ఓ అందమైన తోట.. అందులో రెండు మహావృక్షాల నీడలో పిల్లలు ఆడుకుంటూ సేదతీరేవారు. వాటి మధురమైన ఫలాలను ఆస్వాదించేవారు. అటుగా వెళ్లే బాటసారులకూ ఆ చెట్లు నీడనిచ్చేవి. కొన్నాళ్లకు వాటిలో ఒక వృక్షం ఎండిపోయి నేలకొరిగ�
ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను�