తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలను తమకెంతో ఇష్టమైన చిన్నస్వామి స్టేడియంలో చూద్దామనుకున్న కన్నడ క్రికెట్ అభిమానులకు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ షాకిచ
IPL 2026 : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మళ్లీ ఐపీఎల్ (IPL) మ్యాచ్లతో కళకళలాడనుంది. తొక్కిసలాట (Stampede) తర్వాత వెలవెలబోతున్న ఈ మైదానంలో మ్యాచ్ల నిర్వహణకు కర్నాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
IPL 2026 : తొక్కిసలాట(Stampede) ఘటనతో చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లకు దూరమైంది. పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్లను కూడా చిన్నస్వామి నుంచి తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న�
Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద జరిగిన తొక్కిసలాట (stampede) ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా �
RCB | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద తొక్కిసలాట (stampede) ఘటనపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం కీలక ప్రకటన చేసింది.
Karnataka CM | బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) లో ఆర్సీబీ విజయోత్సవాల (RCB celebrations) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక సర్కారు (Karantaka Govt) వైఫల్యంవల్లే తొక్కిసలాట జరిగ�
Womens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చో�
Bengaluru Stampede | ఐపీఎల్లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మానం జరిగిన విధాన సౌధ వద్ద తొక్కిసలాట జరగలేదని, చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాలలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల కుటుంబాలకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్థి�
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో న�
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో 11 మంది తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తంచేశారు.