China Manja | మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. మాంజా నుంచి తప్పించుకోబోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. గుజరాత్లోని సూరత్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
China Manja | చైనా మాంజా మరో ప్రాణం తీసింది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాంజా గొంతుకు తగలడంతో తెగి ఓ వ్యక్తి మృతిచెందారు. మృతుడు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన అవిదేశ్ (35) గా గుర్తించ�
సంక్రాంతి పండుగ వేళ రోడ్లపై తిరుగాలంటే వాహనదారులు, పాదాచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ చైనా మాంజాల భయం ఉండటంతో నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
పతంగులు ఎగురవేసే మాంజా వలస కార్మికుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫసల్వాదిలో బుధవారం చోటుచేసుకున్నది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్�
China Manja | పశువుల కోసం బైక్పై గడ్డి తీసుకెళ్తున్న రైతుకు చైనామాంజా తగిలి గొంతు కోసుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..
China Manja | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్సైని వెంటనే ఆస్పత్రికి �
చైనా మాంజా నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారుల పాలిట ఈ చైనా మాంజా యమపాశంగా మారుతోంది. ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతు
చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, అటవీ దళాల ప్రధాన అధికారిణి డాక్టర్ సీ సువర్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్�
చైనా మాంజాలు మనుషుల గొంతు కోస్తున్నాయి. చైనా మాంజాలతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారి గొంతులకు తగిలి గాయాలకు గురయ్యారు. గత సంక్రాంతి సమయంలో ఆర్మీ జవాన
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�