చైనా మాంజాలు మనుషుల గొంతు కోస్తున్నాయి. చైనా మాంజాలతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారి గొంతులకు తగిలి గాయాలకు గురయ్యారు. గత సంక్రాంతి సమయంలో ఆర్మీ జవాన
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�
చైనా మాంజాలు మనిషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన విషాదకర ఘటనతో ఈ సారి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాటి విక్రయాలను పూర్తిస్థాయిలో అ�
నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఈ మాంజాతో మనుషులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. దీనిపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.
పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను పతంగులకు ఉపయోగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభ
జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆదివారం రెండు బైక్లపై వెళ్తున్న నలుగురికి గాలి పటాలకు సంబంధించిన చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్క�
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�
China Manja | చైనా మాంజా పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్హాట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. వ్యాపారులు అమ్మెద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.
మనం నిర్వహించుకునే ప్రతి పండుగ ప్రత్యేకమే. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప�
China Manja | సంక్రాంతి పండుగ వేళ ఎల్బీనగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీబిడ్డ కలిసి బైక్పై వెళ్తుండగా, చైనా మాంజ తగిలి ఆ పాప గొంతుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో
: రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు.