యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రాణిని ప్రకృతితో కలపడమే యోగా అంతరార్థం అని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్నదని తెలిపారు.
President Ramnath Kovind | ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను ముచ్చింతల్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ�
పూర్ణాహుతి సంకల్పం తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం ముచ్చింతల్లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజకు
రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధ�
9 అంకెతో ముడిపడిన అద్భుత ప్రాజెక్టు ఉచ్ఛ, నీచ భేదాలు సమాజానికి లాభంకాదు.. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువా కాదు.. మహిళలెప్పుడూ ముందు వరుసలో ఉండాలి సమ సమాజం కావాలన్న రామానుజులు.. అందుకు ప్రేరణగానే సమతామూర్తి ఏర
Minister Jagadish reddy | ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామనుజుల స్వామి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విదంగా
CM KCR | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాల చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. దీనికోసం ఆయన ఆదివారం సాయంత్రం ముచ్చింతల్ వెళ్లనున్నారు. అక్కడే చినజీయర్ స్వామిని కలుస్తారు. ఆయనతో
CM Jagan | త్రిదండి చినజీయర్ స్వామివారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు అవతరించి వెయ్యేండ్లు అవుతున్న సందర్భంగా
దుండిగల్, అక్టోబర్31: పాఠశాలలు, కళాశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఆదివారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లిలో గోకరాజు లైలావతి ఉమెన్స్ ఇం�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�
శంషాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి వ