చిక్కడపల్లి :కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయిని, ప్రముఖ రచయిత్రి హైమవతీ భీమన్న జన్మదినం సందర్భంగా బుధవారం ప్రముఖ రచయిత్రికి డాక్టర్ గురజాడ శోభాపేరిందేవికి పురస్కారాన్ని అంద�
చిక్కడపల్లి: బాణామతి,ఇతర మూఢనమ్మకాలు మానవ హక్కుల సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఆధ్వర్యంలో శ�
దోమలగూడ:చోరికోసం ఇంట్లోకి చొరబడి ఇద్దరు వృద్దులను తీవ్రంగా గాయపర్చిన వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీ�
చిక్కడపల్లి :నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి..ఉదయం పవిత్రాహ్వానము,స్వస్తివాచనము,రక్షబంధనము,హవనము, వ�
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు దేవాలయ కార్యనిర్వాహణాధికారి కె.రామాంజనేయులు, ఆలయ
చిక్కడపల్లి :ఉన్నత చదువులకు ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తోందని రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాగ్లింగంపల్లిలోని పి.రాజేంద్ర ప్రసాద్ గౌడ్ నివాసా
చిక్కడపల్లి :కరోనా సంక్షోభం వల్ల లక్షలాదిమంది బాలలు చదువులకు దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెర్చేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్�
చిక్కడపల్లి,ఆగస్టు16:తాటి,ఈత చెట్ల పన్నులను రద్దుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడల, పర్యాటక, యువజన సర్వీసులు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తి రక్షణకు సం�
చిక్కడపల్లి :దళిత బంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తా వద్ద నిర్వ�
చిక్కడపల్లి : ఒంటరి మహిళలకు తమవంతు సహాయం అందిస్తున్నామని భూమిక నిర్వాహకురాలు సత్యవతి తెలిపారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలో ఉమెన్స్కలెక్టివ్, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారంతో ఒంటరి మహిళలకు
చిక్కడపల్లి :ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీమదభినవోద్ధండ విద్యా శంకర భారతీస్వామి అన్నారు. చిక్కడపల్లి వివే�
చిక్కడపల్లి :గాంధీననగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్ లోని హెబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ వరకు రూ.49.50 లక్షల వ్యయంతో
చిక్కడపల్లి :గ్రంథాలయాలు విజ్ఞానానికి తరగని గనుల వంటివని, గ్రంథాలయాల అభవృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని నగర కేంద్రగ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రసన్నరామ్మూర్తి అన్నారు. గురువారం చిక్కడపల్లి నగర �
చిక్కడపల్లి :చిక్కడపల్లి వివేక్నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం ముగ్గురు దాతలు ముందుకు వచ్చారు. యోచన స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్, ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త జ�