చిక్కడపల్లి :అన్ని వర్గాల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద సంఘం ఆ�
ముషీరాబాద్ :తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రామకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటక వైభవం పేరిట నిర్వహించిన నాటక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ �
చిక్కడపల్లి: తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు ప్రొపెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఆయన విగ్రహం వద్ద జరిగిన వ�