ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ (Journalist Swetcha) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గాంధీనగర్లోని ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరు
గోల్కొండ చౌరస్తా సమీపంలో ఉన్న చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని నారాయణగూడ మెట్రో పిల్లర్ 1177 , నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్కు మార్చారు.
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది
నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి వివేక్నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ సంప్రోక్షణ పూర్వక పునశ్చరణ విగ్రహ శిఖర చక్రకలశ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ క్షేత్ర పీఠాధీ�
చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ �
ముషీరాబాద్ : తెలుగు భాషా చైతన్య సమితి-లక్ష్య సాధన ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వైభవం కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
చిక్కడపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకుల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. �
చిక్కడపల్లి : ఆత్మ రక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడే కరాటేను రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.ర�
చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ను అధికారులు ప్రజలకు ఇవ్వడం లేదని స్థానికు లు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఫిర్యాదు చేశారు. హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక బస
చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్య�