Hyderabad | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ నిర్మించిన గోడను దళిత సంఘాల నాయకులు మంగళవారం అర్ధరాత్రి దాటాక కూల్చివేశారు. అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి నాయకుడు వినోద్కుమార
చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆదివారం ఓ వృద్ధురాలు తిరుగుతుండగా పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ ఆమెను ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి.. భోజనం పెట�
ఇన్స్టంట్ అప్రూవల్ విధానంలో మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి జారీ అయిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన కేసును సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో బాపునగర్, అరుంధతినగర్, సబర్మతినగర్, వాల్మీక�
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్పాత్ల ఆ�
హైదరాబాద్ : హైదరాబాద్లోని చిక్కడపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని
చిక్కడపల్లి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.గాంధీనగర్ డివిజన్లోని సిద్దంశెట్టి టవర్ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ఉన్న బంగారు పోచమ్మ దేవాలయం పునర్నిర్�
Oval for blind children చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చే�
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడప
చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ �